Posted on 2026-04-05 07:53:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు ప్రగతినగర్ కు చెందిన బొల్లి స్వప్న కి 12,500/-, షేఖ్ రూఫ్ కి 18,000/-, పోనిశెట్టి సంజన కి 9,000/-, దూస ప్రవలిక కి 17,000/-, నూకలమర్రి దేవేంద్రమ్మ కి 7,500/-, చిచ్చుల నర్సమ్మ కి 30,000/- రూపాయలు గల CMRF చెక్కులను ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు లబ్దిదారులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కి, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం,దూస ఎల్లప్ప,లింగంపెల్లి దేవయ్య, బొల్లి అంబదాస్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Posted On 2026-04-06 17:35:37
Readmore >
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
Posted On 2026-04-06 17:33:04
Readmore >
"గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను ఉపసంహరించుకోబోము." : పశ్చిమ బెంగాల్పై సుప్రీంకోర్టు
Posted On 2026-04-06 16:37:10
Readmore >
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >