Posted on 2026-04-05 09:53:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు ప్రగతినగర్ కు చెందిన బొల్లి స్వప్న కి 12,500/-, షేఖ్ రూఫ్ కి 18,000/-, పోనిశెట్టి సంజన కి 9,000/-, దూస ప్రవలిక కి 17,000/-, నూకలమర్రి దేవేంద్రమ్మ కి 7,500/-, చిచ్చుల నర్సమ్మ కి 30,000/- రూపాయలు గల CMRF చెక్కులను ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు లబ్దిదారులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కి, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం,దూస ఎల్లప్ప,లింగంపెల్లి దేవయ్య, బొల్లి అంబదాస్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >