Posted on 2026-04-02 03:17:46
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో గర్భిణీలు, రోగులకు స్కానింగ్ సేవలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా స్కానింగ్ చేయకుండా తిప్పుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి డాక్టర్ అందుబాటులో లేడని సిబ్బంది చెప్తున్నారని వారు మండిపడ్డారు. గట్టిగ అడిగేసరికి గర్భిణీలకు మాత్రమే స్కానింగ్ చేస్తామని మిగతా రోగులకు చేయమని ఆస్పత్రి సిబ్బంది చెప్పగా వారు మండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >