Posted on 2026-04-02 05:17:46
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో గర్భిణీలు, రోగులకు స్కానింగ్ సేవలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా స్కానింగ్ చేయకుండా తిప్పుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి డాక్టర్ అందుబాటులో లేడని సిబ్బంది చెప్తున్నారని వారు మండిపడ్డారు. గట్టిగ అడిగేసరికి గర్భిణీలకు మాత్రమే స్కానింగ్ చేస్తామని మిగతా రోగులకు చేయమని ఆస్పత్రి సిబ్బంది చెప్పగా వారు మండిపడ్డారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >