Posted on 2026-04-02 03:19:01
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ విలీనంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడారు. నేడు గ్రామాల్లో జరిగే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. సెస్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్పీడీసీఎల్లో విలీనం చేయకుండా, యధావిధిగా కొనసాగించేలా తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వానికి తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >