Posted on 2026-03-31 05:31:22
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో గల శ్రీ లలితా త్రిపుర సుందరి సహిత సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షితను భక్తుల ఆధ్వర్యంలో ఆలయ పూజారులు వేదమంత్రాల మధ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హర్షిత మాట్లాడుతూ, నన్ను చిన్న వయసులోనే మీరు ఆదరించి మీ అమూల్యమైన ఓట్లతో గెలిపించినందుకు వార్డ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం ప్రజల సూచనలు, సలహాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >
కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్
Posted On 2026-03-31 06:32:08
Readmore >
పిల్లలకు చదువు అందించడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు చూడొచ్చు
Posted On 2026-03-31 06:15:48
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ
Posted On 2026-03-31 05:34:18
Readmore >
14వ వార్డ్ కౌన్సిలర్ ను సన్మానించిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ హనుమాన్ సత్ సంఘ భక్తులు
Posted On 2026-03-31 05:31:22
Readmore >