| Daily భారత్
Logo




గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం

News

Posted on 2026-03-31 05:30:26

Share: Share


గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) ను నిషేధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులు వ్యవసాయం కోసం వాడుతున్న ఈ ప్రాణాంతక రసాయనాన్ని ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధించారని తెలిపారు. ఈ మందు వల్ల చాలా మంది రైతులు చనిపోయారన్నారు. ఈ మందు తయారీ, వాడకం, రవాణా, దిగుమతిపై తక్షణమే నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Image 1

కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన

Posted On 2026-03-31 08:48:45

Readmore >
Image 1

మట్టివాసనలో మానవత్వం… మంజుల కవిత్వ గాథ

Posted On 2026-03-31 06:41:15

Readmore >
Image 1

కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్

Posted On 2026-03-31 06:32:08

Readmore >
Image 1

కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్

Posted On 2026-03-31 06:23:01

Readmore >
Image 1

పిల్లలకు చదువు అందించడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు చూడొచ్చు

Posted On 2026-03-31 06:15:48

Readmore >
Image 1

నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన జర్నలిస్ట్ క్రాంతి

Posted On 2026-03-31 06:08:36

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ

Posted On 2026-03-31 05:34:18

Readmore >
Image 1

14వ వార్డ్ కౌన్సిలర్ ను సన్మానించిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ హనుమాన్ సత్ సంఘ భక్తులు

Posted On 2026-03-31 05:31:22

Readmore >
Image 1

గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం

Posted On 2026-03-31 05:30:26

Readmore >
Image 1

భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్‌కు ఘన సన్మానం

Posted On 2026-03-30 16:39:53

Readmore >