| Daily భారత్
Logo




ఆదివాసీ నాయకపోడు జాతి కి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి

News

Posted on 2026-03-28 20:14:35

Share: Share


ఆదివాసీ నాయకపోడు జాతి కి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి

ప్రభుత్వం తరుపున ప్రత్యేక నిధులు కేటాయించాలి

గ్రామాలలో కొలిచే పెద్దమ్మ తల్లి కొలుపులకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాలి

నాయకపోడు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి

మా గిరిజన దేవతల కొలుపులకు ఆదరణ కరువు...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బీజేపీ నాయుకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నాయకపోడు కులస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలుస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి తిరుణాలకు ప్రభుత్వం మరియు ఐటిడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని,వేల సంవత్సరాల నుంచి మా కులస్తులు పెద్దమ్మ తల్లి కొలుపులు కొలుస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రానున్న రోజుల్లో మా గిరిజన గ్రామాల్లో జరిగేటటువంటి  పెద్దమ్మతల్లి కొలుపులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >
Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >