| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆదివాసీ నాయకపోడు జాతి కి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి

ఆదివాసీ నాయకపోడు జాతి కి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి

ప్రభుత్వం తరుపున ప్రత్యేక నిధులు కేటాయించాలి

గ్రామాలలో కొలిచే పెద్దమ్మ తల్లి కొలుపులకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాలి

నాయకపోడు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి

మా గిరిజన దేవతల కొలుపులకు ఆదరణ కరువు...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బీజేపీ నాయుకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నాయకపోడు కులస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలుస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి తిరుణాలకు ప్రభుత్వం మరియు ఐటిడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని,వేల సంవత్సరాల నుంచి మా కులస్తులు పెద్దమ్మ తల్లి కొలుపులు కొలుస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రానున్న రోజుల్లో మా గిరిజన గ్రామాల్లో జరిగేటటువంటి  పెద్దమ్మతల్లి కొలుపులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Previous అనకాపల్లి జిల్లా : మాదకద్రవ్యాల స్మగ్లర్‌పై ఉక్కుపాదం
Next ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్
ADVERTISEMENT