Posted on 2026-03-27 16:51:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం,సుజాతనగర్ బీ.ఆర్.ఎస్.పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి సందర్భంగా సుజాతనగర్ సెంటర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు పానకం మరియు పులిహోర పంపిణి కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో సుజాతనగర్ BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ నాయకులు చింతలపూడి జగన్, పెద్దమళ్ల నరేంద్ర,అన్నపురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, రమణ రెడ్డి,చెల్లిరవి, రాములమ్మ(నిర్మల),కార్తీక్, కృష్ణ,అమన్, సాజిత్ వెంకటేష్,రాజు,కిషోర్,శ్రీకాంత్, బానోత్ బాలాజీ నాయక్, చెరుకూరి కొండ, కత్తి కృష్ణ, ఇర్ఫాన్ , నాగమౌళి, రాము, వెంకటనారాయణ,బాబా, రహీం, ఖదీర్, జమీల్, ధన్ను, భార్గవ్, నాగరాజు, సతీష్, సంగు రాజేష్, చంటి, ప్రదీప్,SN రావు, షబ్బీర్, చిన్న నాగ,యోగేష్, కత్తి నర్సింహారావ్ , శివ,తదితరులు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >