Posted on 2026-03-20 10:11:55
డైలీ భారత్, భద్రాద్రి:భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇవాళ సీతారామచంద్ర స్వామిని తిరువీధుల గుండా ఊరేగించనున్నారు.
సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై స్వామివారు ఊరేగింపుగా వస్తుంటే, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య భద్రాద్రి పురవీధులు పులకించనున్నాయి. భక్తులు తమ ఇంటి ముంగిటే స్వామివాని దర్శించుకునే భాగ్యం కలగనుంది.
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >