Posted on 2026-03-18 12:21:07
డైలీ భారత్, హైదరాబాద్:చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది వేధింపులకు గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
శ్రీనివాస్ నగర్కు చెందిన రమాదేవి, కోటేశ్వరరావు దంపతుల కూతురు జెనీమా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఇటీవల పరిచయమైన జగదీష్ అనే యువకుడు జెనీమాను తరచూ వేధించేవాడని తల్లి రమాదేవి తెలిపారు.
ఈ వేధింపులు ఆగకపోవడంతో,ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు.
దాడి అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన జెనీమా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు.తలుపులు తెరిచి చూడగా, ఆమె ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో కనిపించింది.
వెంటనే కిందకు దించి సీపీఆర్ చేయగా అప్పటికీ ప్రాణాలు పోయినట్లు డాక్టర్ తెలిపారు.
జెనీమాను మృతికి కారణమైన జగదీష్ ను వదిలి పెట్టొద్దు అంటున్న కుటుంబ సభ్యులు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >