Posted on 2026-03-18 11:35:38
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తండ్రి మృతి చెందిన బాధలో ఉన్న విధి ముందు నిలబడాల్సిన పరిస్థితి ఓ చిన్నారి జీవితంలో కనిపించింది. బిజెపి నాయకుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందగా అదే సమయంలో ఆయన చిన్న కుమారుడు అక్షిత్ రెడ్డి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇవాళ హిందీ పరీక్ష ఉండడంతో… ఇంట్లో తండ్రి మృతి దుఃఖం, కుటుంబ సభ్యుల రోదనలు మధ్యే… కంటినిండా బాధతో పరీక్ష రాయడానికి బయలుదేరాడు అక్షిత్. ఈ విషయం తెలుసుకున్న అతను చదువుతున్న విద్యాసంస్థ వ్యవస్థాపకుడు లతీఫ్… కుటుంబ సభ్యులను ఓదార్చి, పరీక్ష రాయించడం అవసరమని నచ్చజెప్పి సెంటర్కు తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో తన సోదరితో మాట్లాడుతూనే… కంటతడి పెట్టిన అక్షిత్ పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >