Posted on 2026-03-17 18:22:41
కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో సహా చట్టం - 2005 పూర్తిస్థాయి పూర్తిస్థాయిలో అమలు
ఆర్ ఎం ఓ యాదగిరి
డైలీ భారత్,కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి సమాచార హక్కు చట్టం - 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పి. వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం - 2005 అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు అందుబాటులో ఉంటాయి, వాటిపైన ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి,మరియు అఫిలేట్ అధికారుల పేర్లు, హోదా, ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి, కావున ప్రజలు వారికి కావలసిన సమాచారాన్ని సంబంధిత ఆసపత్రులలో దరఖాస్తు చేసుకొని 30 రోజులలో సమాచారం పొందవచ్చునని తెలియజేశారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 ఆమలు విషయమై అనేక అవగాహన కల్పించారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >