Posted on 2026-03-17 18:24:16
డైలీ భారత్ ,పాపకొల్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పాపకొల్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమా స్వామి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం టెంపుల్ మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ మరియు శ్రీశ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఇన్స్పెక్టర్ బేల్ సింగ్, ఈఓ శేషయ్య గ్రామస్తుల సహకారంతో భక్తులు సమర్పించిన కానుకుల హుండీల లెక్కింపు ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంజనేయస్వామి హుండీల ఆదాయం లెక్కింపు 74,295 మరియు శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు 12,630 మొత్తం ఆదాయం కలిపి 86, 925 ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది అర్చకులు
తేలికచర్ల మధుకుమార్ శర్మ , ఓంకారాచారి మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >