Posted on 2026-03-17 12:54:16
డైలీ భారత్ ,పాపకొల్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పాపకొల్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమా స్వామి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం టెంపుల్ మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ మరియు శ్రీశ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఇన్స్పెక్టర్ బేల్ సింగ్, ఈఓ శేషయ్య గ్రామస్తుల సహకారంతో భక్తులు సమర్పించిన కానుకుల హుండీల లెక్కింపు ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంజనేయస్వామి హుండీల ఆదాయం లెక్కింపు 74,295 మరియు శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు 12,630 మొత్తం ఆదాయం కలిపి 86, 925 ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది అర్చకులు
తేలికచర్ల మధుకుమార్ శర్మ , ఓంకారాచారి మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >
ప్రజల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS – వెంటనే చర్యలకు ఆదేశాలు
Posted On 2026-04-06 10:10:44
Readmore >
మద్దికుంటలో ప్యాడ్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ మనిషా రామస్వామి
Posted On 2026-04-06 09:12:35
Readmore >