Posted on 2026-03-17 12:50:28
డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో పవిత్రమైన ఆరోగ్య పూజ నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది .
ఈ పుణ్య కార్యక్రమం ఎర్రం చంద్రశేఖర్ మరియు నాగరాణి కుటుంబం భక్తులకు అన్నప్రసాదం అందజేయబడింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాo.
ఈ పవిత్ర కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ వారి దివ్య ఆశీస్సులు పొందారు.
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >