Posted on 2026-03-16 17:01:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వెలగా మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర దిశా ఉమెన్ ప్రొడక్షన్ వేల్పర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతాకుమారి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షురాలు బోగలక్ష్మి, ఉప కార్యదర్శి సిరిపురపు మంజుల, సెక్రటరీ ముక్తి ధనమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >