Posted on 2026-03-16 17:01:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వెలగా మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర దిశా ఉమెన్ ప్రొడక్షన్ వేల్పర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతాకుమారి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షురాలు బోగలక్ష్మి, ఉప కార్యదర్శి సిరిపురపు మంజుల, సెక్రటరీ ముక్తి ధనమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వరంగల్లో నిరుద్యోగ సమస్యల పట్ల పార్లమెంట్లో ప్రస్తావించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
Posted On 2026-03-16 18:12:55
Readmore >
జూలూరుపాడు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-03-16 17:07:23
Readmore >
శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వేధింపుల వల్లే పదో తరగతి విద్యార్థి నితీష్ ఆత్మహత్య
Posted On 2026-03-16 17:06:23
Readmore >
ఇప్పలగుంపు గ్రామ రహదారిపై కూలిన వంతెన పునర్నిర్మాణం చేయాలని ప్రజావాణిలో వినతి
Posted On 2026-03-16 17:04:46
Readmore >
వెలగ మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన దిశా ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతా కుమారి
Posted On 2026-03-16 17:01:58
Readmore >