Posted on 2026-03-16 17:03:34
TRS ( D) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్పిజి గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల హోటల్ యజమానులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నరాల సత్యనారాయణ తెలియజేశారు. చాలా కుటుంబాలు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ నెలల తరబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం గుర్తించి వారికి ఎల్పిజి గ్యాస్ ను అందజేయవలసిందిగా కోరుతున్నాం. చాలాచోట్ల చిన్నచిన్న హోటల్స్ తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ గ్యాస్ కొరత వల్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ప్రయాణికులకు సరైనటువంటి ఆహారాన్ని అందజేయలేకపోతున్నాయి. కావున ఈ కృత్రిమ గ్యాస్ కొరత వల్ల ఆహారపు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాలు ఎల్పిజి గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక్కరోజులోనే గ్యాస్ ను అందజేయాలని అదేవిధంగా హోటల్ యాజమాన్యాలకు కూడా గ్యాస్ కొరత లేకుండా చేయాలని టిఆర్ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >