Posted on 2026-03-16 17:00:51
వేతనాలు అందక అవస్థలు పడుతున్న స్పందించని ప్రభుత్వం
AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుంచి వేతనలు లేక అల్లాడుతున్న ప్రభుత్వం, పట్టించుకోవటం లేదని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా విమర్శించారు ఈ గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామపంచాయతీయులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయటం ధ్రువపత్రాల జారీ ప్రభుత్వ పథకాలు దరఖాస్తులతో పాటు ఎన్నికల విధుల్లో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు జిల్లా వ్యాప్తంగా 83 మంది ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు సకాలంలో జీతాలు రాక కంప్యూటర్ ఆపరేటర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి కేవలం జీతభత్యాలతోనే జీవనం సాగిస్తున్న పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు విడుదల చేయాలని కోరారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >