Posted on 2026-03-10 18:22:28
డైలీ భారత్, గాంధారి: ఈ నెల మార్చి 14 వ తేదీన పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున పదవతరగతి విద్యార్థులను ప్రతి రోజు పాఠశాల కు పంపి ఇంటి దగ్గర చదివేలా చూడండి.
పరీక్ష, పరీక్ష కు 2 నుండి 3 రోజులు అంతరం ఉన్నందున పరీక్ష తేదీ లను గమనించి అంతరం మధ్య కాలం లో కూడా విద్యార్థులను పాఠశాల కు పంపి చదివేలా చూడండి.
విద్యార్థుల చదువుకు ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని HM& Staff, Zphs గాంధారి, మమ్మాయి రేణుకసంజీవ్ యాదవ్ సర్పంచ్ గాంధారి అన్నారు
బాధ్యత గా వ్యవహారిద్దాం - మంచి ఫలితాలు సాధిద్దాం
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >