Posted on 2026-03-10 18:22:28
డైలీ భారత్, గాంధారి: ఈ నెల మార్చి 14 వ తేదీన పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున పదవతరగతి విద్యార్థులను ప్రతి రోజు పాఠశాల కు పంపి ఇంటి దగ్గర చదివేలా చూడండి.
పరీక్ష, పరీక్ష కు 2 నుండి 3 రోజులు అంతరం ఉన్నందున పరీక్ష తేదీ లను గమనించి అంతరం మధ్య కాలం లో కూడా విద్యార్థులను పాఠశాల కు పంపి చదివేలా చూడండి.
విద్యార్థుల చదువుకు ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని HM& Staff, Zphs గాంధారి, మమ్మాయి రేణుకసంజీవ్ యాదవ్ సర్పంచ్ గాంధారి అన్నారు
బాధ్యత గా వ్యవహారిద్దాం - మంచి ఫలితాలు సాధిద్దాం
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >