Posted on 2026-03-08 21:43:35
డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నందు బ్రహ్మశ్రీ డా శీర్లవంచ కృష్ణమా చార్యుల ఆధ్వర్యంలో 11 మంది రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం వేద బ్రాహ్మణు లు తల్లిదండ్రుల చే గాయత్రి ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాజు పాటిల్ శ్రీ బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగయ్య ఆచారి మరియు డాక్టర్ దేవేందర్ చారి లక్ష్మీపతి ఆచారి పురోహితులు లింగమాచారి మరియు రవికుమార్ ఆచారి శరత్ ఆచారి కాలనీవాసులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >