Posted on 2026-03-08 21:43:35
డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నందు బ్రహ్మశ్రీ డా శీర్లవంచ కృష్ణమా చార్యుల ఆధ్వర్యంలో 11 మంది రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం వేద బ్రాహ్మణు లు తల్లిదండ్రుల చే గాయత్రి ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాజు పాటిల్ శ్రీ బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగయ్య ఆచారి మరియు డాక్టర్ దేవేందర్ చారి లక్ష్మీపతి ఆచారి పురోహితులు లింగమాచారి మరియు రవికుమార్ ఆచారి శరత్ ఆచారి కాలనీవాసులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >