| Daily భారత్
Logo




బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

News

Posted on 2026-03-08 21:41:15

Share: Share


బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 23 వ వార్డు అంభికనగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అల్లే లక్ష్మి కుమారుడు  అల్లే ఉపేంద్ర ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మృతి చెందగాఈ రోజు కల్లూరి లత-మధు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం  అందజేశారు

ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, గుండెల్లి రమేష్, గోక సురేష్, ఒడ్నాల అనిల్,మరియు కుటుంబ సభ్యులు అల్లే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >