Posted on 2023-09-17 19:46:21
వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ జాతర గ్రౌండ్ ఏరియా లో రాధ కృష్ణ వికాస్ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని మహిళ వయసు సుమారు 40-45 సం. అనుమానాస్పదముగా మృతిచెంది ఉంది అని lodge ఓనర్ తెలిపిన సమాచారం మేరకు, నిన్న గదిని అద్దెకి తీసుకుని తన పేరు వెంకటవ్వ, ముస్తాబాద్, అడ్రస్ నమోదు చేసుకున్నది, వివస్త్రగా ఉన్న మహిళ మొహం పై గాయాలు ఉన్నాయి అని lodge ఓనర్ ఇచిన పిర్యాదు తో వెములవాడ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని టౌన్ CI P. కరుణాకర్ తెలిపారు, Lodge owner లు కచితంగా నమ్మతగిన సమాచారం రిజిస్టర్ లలో నమోదు చేసుకోవాలి అని అనుమానం వస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వలి అని టౌన్ CI తెలిపారు.
ఫై ఫోటోలోని వ్యక్తి కేసులో అనుమానితుడు కావున ఆచూకి తెలిసిన వారు వెములవాడ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712656413 కి సమాచారం ఇవ్వగలరు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >