Posted on 2023-09-17 19:46:21
వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ జాతర గ్రౌండ్ ఏరియా లో రాధ కృష్ణ వికాస్ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని మహిళ వయసు సుమారు 40-45 సం. అనుమానాస్పదముగా మృతిచెంది ఉంది అని lodge ఓనర్ తెలిపిన సమాచారం మేరకు, నిన్న గదిని అద్దెకి తీసుకుని తన పేరు వెంకటవ్వ, ముస్తాబాద్, అడ్రస్ నమోదు చేసుకున్నది, వివస్త్రగా ఉన్న మహిళ మొహం పై గాయాలు ఉన్నాయి అని lodge ఓనర్ ఇచిన పిర్యాదు తో వెములవాడ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని టౌన్ CI P. కరుణాకర్ తెలిపారు, Lodge owner లు కచితంగా నమ్మతగిన సమాచారం రిజిస్టర్ లలో నమోదు చేసుకోవాలి అని అనుమానం వస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వలి అని టౌన్ CI తెలిపారు.
ఫై ఫోటోలోని వ్యక్తి కేసులో అనుమానితుడు కావున ఆచూకి తెలిసిన వారు వెములవాడ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712656413 కి సమాచారం ఇవ్వగలరు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >