Posted on 2026-02-25 18:56:40
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా లోబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు రేపు గురువారం (26వతేదీ) ఖమ్మం పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెలుగుమట్లలో తమ గూడు కోల్పోయి నిరాశ్రయులైన బడుగు జీవులను పరామర్శించి, ఓదార్చేందుకు గురువారం 11గంటలకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ ఖమ్మం చేరుకుంటారని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై వెలుగుమట్ల బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా, కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరారు.
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
Posted On 2026-02-25 20:05:29
Readmore >
మాజీ ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం,కౌన్సిలర్ పెంటయ్య,మురళీమోహన్
Posted On 2026-02-25 20:04:26
Readmore >
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-25 19:05:14
Readmore >
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా పిలుపు
Posted On 2026-02-25 18:56:40
Readmore >
ఢిల్లీలో పిసిసి చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క
Posted On 2026-02-25 18:54:19
Readmore >
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి : లకావత్ గిరిబాబు
Posted On 2026-02-25 18:49:51
Readmore >