తమ కుమారుడు వివాహానికి హాజరు కావలసిందిగా
పెళ్లి పత్రికలో అందజేయడం జరిగింది
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీలో సిపిపి ఛైర్పర్సన్ సోనియాగాంధీ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఆమె సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు