| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢిల్లీలో పిసిసి చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క

ఢిల్లీలో పిసిసి చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క

తమ కుమారుడు వివాహానికి హాజరు కావలసిందిగా 

పెళ్లి పత్రికలో అందజేయడం జరిగింది

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీలో సిపిపి ఛైర్పర్సన్  సోనియాగాంధీ  కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఆమె సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Previous గాలివాన బీభత్సం – కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు
Next ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా పిలుపు
ADVERTISEMENT