Posted on 2026-02-22 16:11:02
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి మున్సిపాలిటీ 20వార్డు కళ్ళే సావిత్రి సత్యం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ వార్డు లో గల ప్రధాన మైన సమస్య ఐనటువంటి నీటి కొరతను మరియు డ్రైనేజీ మరియు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందరికి పారదర్శ కతో అందించే విధంగా పని చేస్తాను అని తెలుపడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ సిద్ధిక్ పండ్ల రాజు గొడుగుల శ్రీనివాస్ కాలనీ వాసులు రాణి, సాయవ్వ,లచ్చవ్వ, శంకరవ్వ,దుర్గయ్య,భైరయ్య పాల్గొనడం జరిగింది.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >