Posted on 2026-02-22 14:18:12
డైలీ భారత్, గట్టుప్పల్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) గట్టుప్పల్ మండల శాఖ అధ్యక్షుడిగా బండారు వంశీకృష్ణను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య తెలిపారు.
ఈ సందర్భంగా గట్టుప్పల్ మండల శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన బండారు వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతినిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తానని అలాగే అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలపడానికి కృషి చేస్తానన్నారు తనను మండల శాఖ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్యవైశ్య నాయకుడు కైలాష్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి...భేషరతుగా క్షమాపణలు చెప్పాలి
Posted On 2026-02-22 16:12:51
Readmore >
కామారెడ్డి మున్సిపాలిటీ 20వార్డు కళ్ళే సావిత్రి సత్యం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-02-22 16:11:02
Readmore >
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం గట్టుప్పల్ మండల శాఖ అధ్యక్షుడిగా బండారు వంశీకృష్ణ
Posted On 2026-02-22 14:18:12
Readmore >
నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-02-22 10:04:47
Readmore >
అక్రమ సంబంధం ఎఫెక్ట్... ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
Posted On 2026-02-22 07:47:41
Readmore >
అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-22 03:26:01
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: జ్యూరీ అవార్డుకు ఎంపికైన దమ్మన్నపేట విద్యార్థులు
Posted On 2026-02-21 14:48:27
Readmore >