Posted on 2026-02-19 17:58:48
సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగొటిక గోపాల్ రెడ్డి
రీ - లైఫ్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన గోపాల్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దీనికి వైద్యుల సహకారం ఎంతో గొప్పదని సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగొటిక గోపాల్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లో రీ లైఫ్ నూతన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి హాజరయ్యారు. షాద్ నగర్ ఏబీవీ గ్రూప్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రీ లైఫ్ ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందాలని గోపాల్ రెడ్డి ఆశించారు. ఈ సందర్భంగా ఏబివి గ్రూప్ అధినేత మనం ఉండమని డాక్టర్ ఆనంద్ కుమార్ తదితరులు గోపాల్ రెడ్డిని ఆహ్వానించి శాలువా బొకేతో సన్మానించారు..
అర్హతలు లేకున్నా వైద్యుడిగా చలామణి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-02-19 18:00:38
Readmore >
"కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-02-19 09:39:39
Readmore >
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన లావుడ్యా సత్యనారాయణ నాయక్
Posted On 2026-02-19 09:34:26
Readmore >
మార్చి నెలాఖరు లోపు ప్రకటన బోర్డుల పెండింగ్ పన్నులు చెల్లించండి : కమిషనర్ ఎన్. మౌర్య, ఐఏఎస్
Posted On 2026-02-19 06:46:33
Readmore >
ప్రతి వార్డును ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తాం : మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం
Posted On 2026-02-18 16:27:28
Readmore >
70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ చేజర్ల లైన్ మెన్ నాగేంద్ర బాబు
Posted On 2026-02-18 15:18:23
Readmore >