Posted on 2026-02-19 22:28:48
సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగొటిక గోపాల్ రెడ్డి
రీ - లైఫ్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన గోపాల్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దీనికి వైద్యుల సహకారం ఎంతో గొప్పదని సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగొటిక గోపాల్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లో రీ లైఫ్ నూతన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి హాజరయ్యారు. షాద్ నగర్ ఏబీవీ గ్రూప్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రీ లైఫ్ ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందాలని గోపాల్ రెడ్డి ఆశించారు. ఈ సందర్భంగా ఏబివి గ్రూప్ అధినేత మనం ఉండమని డాక్టర్ ఆనంద్ కుమార్ తదితరులు గోపాల్ రెడ్డిని ఆహ్వానించి శాలువా బొకేతో సన్మానించారు..
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >