Posted on 2026-02-19 21:01:29
డైలీ భారత్, జూలూరుపాడు: ఈరోజు శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి ఉత్సవంలో భాగంగా జూలూరుపాడు, వెంకన్నపాలెం ,వినోబా నగర్ లో బైక్ ర్యాలీ చేసి జూలూరుపాడులో సభా కార్యక్రమం నిర్వహణ చేయనైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం జిల్లా RSS ప్రచారక్ నందమూరి వెంకటేష్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చత్రపతి శివాజీ ఏ విధంగా ఏకం చేశారు, హిందువులకు ఐక్యమత్యం చేస్తూ రాజ్యాలను కాపాడుకుంటూ రాజ్య విస్తరణ చేశారు అని శివాజీ యొక్క పరాక్రమం గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో సోడే శ్రీరామ్, కొండెం శివాజీ, వార అమరనాథ్, మద్దిబోయిన నాగరాజు, యలమద్ది సాయి కృష్ణ, బెజవాడ పవన్, ఆనంకి శ్రీకాంత్ , బొమ్మశెట్టి వెంకటేష్, మద్దిబోయిన శ్రీకాంత్, చెంగల నరసింహారావు, రాజు, ముదిగొండ ప్రశాంత్, అనిల్ ,సాయి కిరణ్, నరేందర్ , ఉషికల గోవర్ధన్, గుమ్మడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >