Posted on 2026-02-18 08:28:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం శివాలయ ధర్మకర్త మాగంటి శ్రీనివాస్ రావు ని జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన భక్తులు మర్యాదపూర్వకంగా కలిసి మా గ్రామంలో నూతనంగా హనుమాన్ టెంపుల్ నిర్మించాలని ఆయనకు విన్నవించుకున్నాము అతి త్వరలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు అంతేకాకుండా మండలంలో దాతల కోసం ఎదురుచూస్తున్న రామచంద్రపురం గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కో సీతా కుమారి, మలకమ్ రాములు, ముక్తి గాంధీ, గుర్రం మల్లయ్య, రవి, పూనమ్ లక్ష్మి, జారేకృష్ణవేణి, ధనమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రామచంద్రపురం గ్రామంలో హనుమాన్ టెంపుల్ నిర్మాణ కొరకు మాగంటి శ్రీనివాసరావు ధర్మకర్తకు వినతి
Posted On 2026-02-18 08:28:28
Readmore >
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >