Posted on 2026-01-25 18:53:47
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండల సమాఖ్య ఆఫీస్ నందు అధ్యక్షులు గోదావరి గారి అధ్యక్షతన స్టేట్ సిఆర్పిల తో రెండవ రోజు శిక్షణా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల సమాఖ్య పాలకవర్గం మరియు ఈసీ సభ్యులు డిపిఎం సురేష్ కుమార్ గారు జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీసీలు విశ్వనాథం, గంగారెడ్డి, శ్రీనివాస్, సమైక్య సిబ్బంది లత, సవిత మరియు పర్యవేక్షణ సిబ్బంది లావణ్య పాల్గొనడం జరిగింది
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >