Posted on 2026-01-16 11:17:18
డైలీ భారత్, స్పెషల్:
కవితా శీర్షిక కనుమ
ప్రకృతి నేస్తమైన బసవన్నలు ఎక్కడా
అని అడిగింది కనుమ
బోసిపోయిన పశులదొడ్డి
చూసి కన్నీరు కార్చింది కనుమ
అంబా అనే పిలుపు వినబడని
ఇంటి ముంగిటకి రాలేనంటుంది కనుమ
పాడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టిన
పల్లెల్లోకి రాలేనంటుంది కనుమ
రంగురంగుల రంగవల్లిలో గొబ్బెమ్మలు
లేవని, సంప్రదాయాలను వదిలేసిన
మనకు రథసారధి కాలేనంటుంది కనుమ
పాడిపశువుల ప్రేమాపాశము పంచుకుంటేనే
కనుమ
పాడిపశువులను పకృతిని పదికాలాలు
కాపాడుకోవాలని కోరుకుంటూ
కనుమ పండుగ శుభాకాంక్షలతో
రచన:
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 20:22:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 19:47:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 19:41:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 19:02:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 18:53:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 17:33:20
Readmore >