Posted on 2026-01-15 06:39:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో నిర్వహించిన బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బుధవారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త నగదుతో పాటు బహుమతులు ప్రదానం చేశారు.విజేత జట్టు ముంబై ఇండియన్స్ పది వేల రూపాయలు,రన్నర్ అప్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని, చదువుతోపాటు ఆటలను దైనందిన జీవితంలో ఏర్పరుచుకోవాలని అన్నారు.క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అందుకే రోజు మొబైల్ గేమ్స్ ను మానేసి,ఫిజికల్ గేమ్స్ ఆడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మదన్ కుమార్,నాగరాజు, శ్రీనివాస్ గౌడ్,అమర్నాథ్ రెడ్డీ, వార్డు సభ్యులు వీరేశం,రాజేష్ నాయక్,ప్రశాంత్ గౌడ్,శ్రీశైలం యాదవ్,యాదయ్య క్రీడాకారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >
ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు
Posted On 2026-03-04 14:16:32
Readmore >