Posted on 2025-12-26 09:03:06
డైలీ భారత్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామం బోజ్జ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి అయినాయి గతంలో వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అప్పటి ప్రభుత్వంలో పరిశీలించినారు తర్వాత అప్పటి ఎమ్మెల్యే బీటీ రోడ్డు నిర్మాణ పనులు బొజ్జ తండా వరకు నిర్మాణం చేపట్టినారు అప్పటినుండి ఇప్పటివరకు పట్టించుకునే నాధుడే కనుమరువైనారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని నిత్యం ఈ రహదారి నుండి కొన్ని వేల వందలమంది రవాణా సౌకర్యం మరియు సత్సంబంధాలుగా ఏర్పడి ఖమ్మం జిల్లా వైపు ఉన్నటువంటి చీమలపాడు నుండి ఇల్లెందు వరకు వేలాదిమంది ఈ రహదారి మార్గం వరకు నిత్యం తమ తమ అవసరాలకు తిరుగుతూ ఉంటారు మధ్యలో ఒక పెద్ద గుట్టమయం ఏర్పడింది. దీనిని అధికారులు పరిశీలించి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రజలు వైరా నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రజలు అంటున్నారు సుమారు 12 కిలోమీటర్లు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి ఈ రహదారి నుండి అనుసంధానమైన మండలాలు, ఇల్లెందు ,కొత్తగూడెం, జూలూరుపాడు, సింగరేణి, కామేపల్లి, రఘునాధపాలెం, తదితర మండలాల ప్రజలు ఉపయోగంగా ఉంటుందని ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆవేదన ఇకనైనా అధికారులు మేల్కొని వెంటనే బీటీ రోడ్డునిర్మాణం చేపట్టాలని అంటున్నారు లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఉమ్మడి జిల్లాల ప్రజలు అంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >