| Daily భారత్
Logo




రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతి

News

Posted on 2025-12-26 09:05:56

Share: Share


రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతిచెందిన ఘటన మాచారెడ్డి మండలంలోని లచ్చపేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన అజయ్ సాయి పని నిమిత్తం మాచారెడ్డి చౌరస్తాకు బైక్ పై వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా లచ్చపేట సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లో ని  చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై  అనిల్ కుమార్ వెల్లడించారు.

Image 1

పునరుద్ధరించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ

Posted On 2026-03-01 18:26:22

Readmore >
Image 1

మాందాపూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు

Posted On 2026-03-01 18:19:42

Readmore >
Image 1

వార్డ్ బాట పట్టిన 14వ వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-03-01 18:18:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-01 10:40:53

Readmore >
Image 1

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

Posted On 2026-03-01 06:50:29

Readmore >
Image 1

సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

Posted On 2026-02-28 21:44:48

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం

Posted On 2026-02-28 21:39:40

Readmore >
Image 1

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

Posted On 2026-02-28 20:49:58

Readmore >
Image 1

యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

Posted On 2026-02-28 20:10:03

Readmore >
Image 1

గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-28 19:39:47

Readmore >