Posted on 2025-12-14 18:15:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా పెరుమళ్ళ గంగయ్య తమ సమీప ప్రత్యర్థి చిన్నయ్య పై 50 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో విలేజ్ కమిటీ అధ్యక్షుడు బామన్ మోహన్ ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్ద దయాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బాణాసంచా పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గంగయ్య గెలవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ గ్రామానికి మరింత అభివృద్ధి చేసి చూపుతారని నమ్మకం ఉందని వి డి సి అధ్యక్షులు ధీమా వ్యక్తం చేశారు.
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >