Posted on 2025-12-09 11:22:22
లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ పుస్తకం - అందరికీ ఉచితంగా అందుబాటులో
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రిజిష్టర్ కాని దస్తావేజు(సాదా బైనామా)ల ద్వారా గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. 15-06-2024 వరకు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ కోసం 31-12-2027 వరకు ధరఖాస్తు చేసుకునే అవకాశం. చిన్న సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు.ప్రభుత్వం క్రమబద్దీకారణకు గడువు ఇచ్చిన ప్రతిసారీ సమాచారంలేక లేదా అవగాహనలేక ఎక్కువమంది ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని, ప్రజలలో అవగాహన పెంచడానికి, రెవిన్యూ అధికారులకు, ఈ అంశంపై పనిచేస్తున్న అందరికి ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించాం.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >