Posted on 2025-12-09 06:52:22
లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ పుస్తకం - అందరికీ ఉచితంగా అందుబాటులో
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రిజిష్టర్ కాని దస్తావేజు(సాదా బైనామా)ల ద్వారా గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. 15-06-2024 వరకు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ కోసం 31-12-2027 వరకు ధరఖాస్తు చేసుకునే అవకాశం. చిన్న సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు.ప్రభుత్వం క్రమబద్దీకారణకు గడువు ఇచ్చిన ప్రతిసారీ సమాచారంలేక లేదా అవగాహనలేక ఎక్కువమంది ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని, ప్రజలలో అవగాహన పెంచడానికి, రెవిన్యూ అధికారులకు, ఈ అంశంపై పనిచేస్తున్న అందరికి ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించాం.
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >