Posted on 2025-12-05 12:02:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికిచెందిన శ్రీనివాస్ అనే యువకుడు సేవ్ గర్ల్స్ నినాదంతో నిజామాబాద్ నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టారు. 1450 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరిన శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రూణ హత్యలు అరికట్టాలని, సేవ్ గర్ల్స్ పేరుతో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలవడానికి ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. ఢిల్లీ చేరుకోవడానికి 22 రోజులు పట్టిందన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >