| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన మొహమ్మద్ ఇబ్రహీం మంగళవారం షాద్ నగర్  మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన మొహమ్మద్ ఇబ్రహీం కు శాలువా తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Previous భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Next మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి
ADVERTISEMENT