Posted on 2025-11-29 21:14:02
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన చాకలి శేషిరేఖ యాదయ్య.తనను సర్పంచ్ గా గెలిపిస్తే పాపిరెడ్డిగూడ ను మండలంలోని అభివృద్ధి చెందిన గ్రామంగా తయారు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి చాకలి శేషిరేఖ యాదయ్య తెలిపారు.వారి వెంట మాజీ కేశంపేట్ మండలం మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక అభివృద్ధి గ్రామ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >