Posted on 2026-07-31 05:04:07
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధంలేని వారు విద్యుత్ ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ TGSPDCL నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ఏడాది APR 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో రూ.7.20లక్షలు వారసుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, రూ.80వేల నగదును చేతికిస్తారు. ఆవులు/గేదెలు/దున్నపోతులు చనిపోతే రూ.40వేలు, గొర్రెలు/మేకలు చనిపోతే రూ.7వేల పరిహారం ఇస్తారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >