Posted on 2025-11-28 12:56:07
పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపిన ఆందోళనకారులు
పరిస్థితి ఉధృతం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ విఫలం అవ్వడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. ఎర్గట్ల మండలం దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి తండ్రి మరో యువకుడితో పెళ్లి జరిపించడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఏర్గట్లలో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >