Posted on 2025-11-28 08:26:07
పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపిన ఆందోళనకారులు
పరిస్థితి ఉధృతం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ విఫలం అవ్వడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. ఎర్గట్ల మండలం దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి తండ్రి మరో యువకుడితో పెళ్లి జరిపించడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఏర్గట్లలో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >