| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

News

Posted on 2025-11-27 18:17:50

Share: Share


ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇంటి పై  ఏసిబీ అధికారుల దాడులు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెడుతూ ప్రజల నుండి అక్రమంగా అవినీతి సొమ్మును కాజేస్తున్న అవినీతి అధికారులపై ఎస్ సి బి అధికారులు కొరడా ఝాలిపిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ప్రభుత్వ కార్యాలయాల లో ఏసీబీ అధికారుల దాడులు వార్తలు గత కొద్దిరోజులుగా వింటూనే ఉన్నప్పటికీ లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు కనబడడం లేదు. ఎక్కడ ఏ చిన్న చాన్సు దొరికితే ఏమాత్రం తలోగ్గాకుండా అక్రమ అవినీతి సొమ్ము కోసం ఆరటు పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంకా సదరు మున్సిపల్ కమిషనర్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.


#acb #armur #Nizamabad 

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >