Posted on 2025-11-27 13:47:50
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇంటి పై ఏసిబీ అధికారుల దాడులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెడుతూ ప్రజల నుండి అక్రమంగా అవినీతి సొమ్మును కాజేస్తున్న అవినీతి అధికారులపై ఎస్ సి బి అధికారులు కొరడా ఝాలిపిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ప్రభుత్వ కార్యాలయాల లో ఏసీబీ అధికారుల దాడులు వార్తలు గత కొద్దిరోజులుగా వింటూనే ఉన్నప్పటికీ లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు కనబడడం లేదు. ఎక్కడ ఏ చిన్న చాన్సు దొరికితే ఏమాత్రం తలోగ్గాకుండా అక్రమ అవినీతి సొమ్ము కోసం ఆరటు పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంకా సదరు మున్సిపల్ కమిషనర్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.
#acb #armur #Nizamabad
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >