| Daily భారత్
Logo




విద్యుత్ షాక్ తో మహిళ మృతి

News

Posted on 2025-11-25 21:53:43

Share: Share


విద్యుత్ షాక్ తో మహిళ మృతి

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:బతుకుదెరువు కోసం నడుపుకుంటున్న కిరాణా షాపు ఆమెకు శాపంగా మారింది  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగరం గ్రామంలో స్థానికులను కంటితర పెట్టించింది మంగళవారం విద్యుత్ షాక్కు గురై మేకల రమాదేవి అనే మహిళ మృతి చెందింది పినపాక పట్టి నగర్ గ్రామానికి  చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. యధావిధిగా వ్యాపార నిమిషం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు డోర్ పట్టుకోగా అప్పటికే అందులో విద్యుత్తు ప్రవహించడంతో ఆమెకు ఊహించిన విధంగ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ఆమె అక్కడికక్కడే విగతాజీవిగా మారారు ప్రమాదవశాత్తు జరిగిన విద్యు త్తు లీకేజీ కారణంగా కరెంటు సరఫరా  అయి ఉంటుందనిఅనుమాని స్తున్నారు కళ్ళముందే రమాదేవి మరణించడం రోదనలు మిన్నంటాయి ఈ హఠాత్ మరణంతో గ్రామంలో విషాదాచాయలు అలుముకున్నాయి.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >