| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం

News

Posted on 2025-11-25 11:01:19

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

నవ వధువు మృతి.. కుటుంబ సభ్యులు విషాదం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన నవవధువు మృతి చెందింది.పోలీసుల కథనం ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్ కు 4 నెలల క్రితం సిద్దిపేట కు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేటలో ఓ ఫంక్షన్ కు హజరైన దంపతులు నిన్న బైకుపై హైదరాబాద్ వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా నవవధువు ఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీబ్రాఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >
Image 1

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:21:35

Readmore >
Image 1

సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం

Posted On 2026-05-05 16:16:41

Readmore >
Image 1

కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న

Posted On 2026-05-05 13:48:23

Readmore >
Image 1

ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-05-05 13:06:31

Readmore >
Image 1

కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-05-05 12:50:37

Readmore >