| Daily భారత్
Logo




ఇందూరు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ట్రాన్స్ జెండర్లు

News

Posted on 2025-11-25 08:34:53

Share: Share


ఇందూరు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ట్రాన్స్ జెండర్లు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరానికి చెందిన దివ్య, ప్రజ్ఞ అనే ట్రాన్స్ జెండర్లు ఇద్దరూ తొలిసారిగా అయ్యప్పస్వామి మండల దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప దేవాలయంలో రమేష్ పంతులు వీరికి మాల వేశారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన దివ్య, ప్రజ్ఞలు మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం దీక్ష చేపట్టామన్నారు. ఇక్కడ అందరూ తమను ఎలాంటి వివక్ష లేకుండా ఆదరిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో తమ ట్రాన్స్ జెండర్లు 15 ఏళ్ల క్రితమే దీక్ష చేపట్టారన్నారు.

Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >
Image 1

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:21:35

Readmore >
Image 1

సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం

Posted On 2026-05-05 16:16:41

Readmore >
Image 1

కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న

Posted On 2026-05-05 13:48:23

Readmore >
Image 1

ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-05-05 13:06:31

Readmore >
Image 1

కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-05-05 12:50:37

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

Posted On 2026-05-05 12:48:50

Readmore >
Image 1

నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్

Posted On 2026-05-05 10:45:58

Readmore >
Image 1

తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు

Posted On 2026-05-05 10:43:40

Readmore >