Posted on 2025-11-22 21:47:54
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మంజిల్లా కారేపల్లి మండల కేంద్రం భారత నగర్ కాలనీ కి చెందిన సోమంతల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు లక్ష్మి కుమారుడు సోమందల మోహన్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక సహాయంఅందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమందుల లక్ష్మి మృతి బాధాకరం వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్, ఎండి ఖలీలుల్లా ఖాన్ ,తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమందల నాగరాజు , పొ పైరయ్య ,తగరుపోతయ్య , మైపా అనిల్ ,కుమార్ ,సాయి, మేస్త్రి, చంద్రకళ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >