Posted on 2025-11-22 17:17:54
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మంజిల్లా కారేపల్లి మండల కేంద్రం భారత నగర్ కాలనీ కి చెందిన సోమంతల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు లక్ష్మి కుమారుడు సోమందల మోహన్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక సహాయంఅందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమందుల లక్ష్మి మృతి బాధాకరం వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్, ఎండి ఖలీలుల్లా ఖాన్ ,తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమందల నాగరాజు , పొ పైరయ్య ,తగరుపోతయ్య , మైపా అనిల్ ,కుమార్ ,సాయి, మేస్త్రి, చంద్రకళ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >