| Daily భారత్
Logo




రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సిరిసిల్ల విద్యార్థిని

News

Posted on 2025-11-07 13:23:48

Share: Share


రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సిరిసిల్ల విద్యార్థిని

డైలీ భారత్, సిరిసిల్ల:జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు చెందిన 10 వ తరగతి విద్యార్థిని సుధగొని లహరి SGF (School Games Federation) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది.

ఈ పోటీలు ఖమ్మం జిల్లా పినపాక మండలం ఎద్దుల్ల బయ్యారం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 8 నుండి 10 వరకు మూడు రోజులపాటు జరగనున్నాయి.

ఈ సందర్భంగా విద్యార్థిని లహరి ఈరోజు రాష్ట్ర స్థాయి పోటీల కోసం బయలుదేరి వెళ్లింది. ప్రధానోపాధ్యాయులు శారదా మేడం, క్లాస్ టీచర్ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >