Posted on 2025-11-06 18:03:16
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:బుధవారం రాత్రి సుమారు గంటలకు ప్రాంతంలో కళావతి, కరోల్లా లత, బాత దుర్గ అనే ముగ్గురు మహిళలు బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతంలో వారి శరీరం చూపిస్తూ మగ వారిని ఆకర్షణ చేసి, వారిని ప్రేరేపించి న్యూసెన్స్ చేసి శాంతి భద్రత లకు ఆటంకం కలిగించారని వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. అలాగే వీరి పైన సెక్షన్ 68 ప్రకారం సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా ఆ మహిళలకు ఒక్కొక్కరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వీరిని జైలు కు పాటుపంపడం జరిగిందన్నారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతల ఆటంకం కలిగించిన వారిపైన తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >