Posted on 2025-11-06 14:11:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి మరుసటి రోజు గురువారం ఉదయం నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ
ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు
తెలిపారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశామన్నారు. ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని ఆకాంక్షించారు. మొంథా తుపాను వల్ల రకరకాల నష్టాలు జరిగినయని, ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని కోరారు. డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయని, ప్రజలందరూ మనోధైర్యంతో ఉండాలని కోరారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >