Posted on 2025-11-06 14:10:08
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేతుల మీదుగా గురువారం తెలంగాణ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కరిపే రాజుతెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
నాడు తెలంగాణ స్వరాష్ట్రం అనంతరం ఆయన మాట్లాడుతూకోసం టిఆర్ఎస్ పార్టీలో నేడు సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సామాజిక మార్పుకోసం ,బీసీ ల అభ్యున్నతి కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ ఉద్యమకారులకు అండగాఉంటూ ప్రజా గొంతుకై తెలంగాణ ప్రజల సమస్యలపై న్యాయ పోరాటం చేస్తున్న కవితక్క కోసం ,జాగృతి అధ్యక్షురాలు కవితక్క చేపట్టిన జాగృతి జనం బాటకు ఆకర్షితున్నయి జాగృతిలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అందే వరకు తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు. తమ నాయకురాలు చెప్పిన ఆదేశానుసారం జిల్లాలో జాగృతిని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >