Posted on 2025-11-05 19:09:06
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి వేళ ఆకాశంలో సూపర్ మూన్ ఆకట్టుకుంటోంది. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు చంద్రుడు భూమికి 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సాధారణ రోజుల కంటే ఇవాళ 17వేల కిలోమీటర్ల దగ్గరికి వచ్చాడు. వెంటనే బయటికి వెళ్లి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >