Posted on 2024-01-06 05:16:45
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాజన్న సిరిసిల్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు లకావత్ మోతీలాల్(TSPGHMA),పాకాల శంకర్ గౌడ్(TSUTF),దేవత ప్రభాకర్(PETA),మల్లారపు పురుషోత్తం(TPTF),గోవిందరావు, మొలిగే శంకర్(TSUTF).
ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను విప్ దృష్టికి నాయకులు తీసుకెళ్లారు.
ప్రభుత్వ బడులకు విద్యుత్ ఉచితంగా అందించాలని,పారిశుధ్య నిర్వహణ కోసం సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని కోరారు.ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కి తమ ప్రభుత్వం కృషి చేయనుందని త్వరలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ వేయనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు టీచర్లు కృషి చేయాలని కోరారు.
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >